" ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ " పధకం కింద నమోదు అయ్యి ఉంది లబ్ధిదారులు అయిన ప్రతి రైతు ఈ " కిసాన్ క్రెడిట్ కార్డు " కు అప్లై చేసుకొనుటకు అర్హుడు ... ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించి ప్రతి రైతు నేరుగా దగ్గరలోని ఏ .టి.ఎం ద్వారా డబ్బులు నగదు రూపంలో హిసుకుని తిరిగి మల్లి టర్మ్ పూర్తి అయ్యేలోపు బ్యాంకు కు వెళ్లి చెల్లించుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది . అంతేయ్ కాకుండా దీనికి అయ్యే వడ్డీ 7% నుండి 4% శాతానికి తగ్గించి మిగిలిన మూడు శాతం కేంద్రమే భరిస్తుంది . కావున అందరు రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను .
కావలసిన ధ్రువీకరణ పత్రాలు :
1. ఆధార్ కార్డు
2. బ్యాంకు పాస్ బుక్కు
3. పొలం పాస్ బుక్కు
Website : https://eseva.csccloud.in/
వివరాలకు సంప్రదించండి
కె . వి . ఎం . పవన్ కుమార్
సి యస్సి మండల కోఆర్డినేటర్
మర్రిపూడి మండలం
సెల్ : 9849535309.