ప్రకాశం జిల్లా ప్రజలకు , వ్యాపారస్తులకు , చిన్నపాటి కూలీలకు ,అన్ని రంగాల వారికీ ఈ నెల 22 నుండి కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా( National EMergency) ప్రకటించినటువంటి కరోనా వైరస్ ను అరికట్టుటకు తీసుకునే చర్యలలో భాగంగా కర్ఫ్యూ విధించటం జరిగింది . అదే విదంగా ౧౪౪ సెక్షన్ అమలుకు ఆదేశాలు జరీ చేయటం జరిగింది . కావున ప్రజలు;అందరు సహకరించి ఈ వ్యాధి నిర్ములనకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని మనవి .